అమర్నాథ్ యాత్రికులపై దాడిని ఖండించిన చంద్రబాబు
అమర్నాథ్ యాత్రికులపై దాడిని ఖండించిన చంద్రబాబు
విజయవాడ : అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఖండించారు. దాడిలో చనిపోయిన యాత్రికులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ఆయన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఉగ్రదాడులను అందరూ ఖండించి బాధితులకు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయవాడ : అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఖండించారు. దాడిలో చనిపోయిన యాత్రికులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ఆయన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఉగ్రదాడులను అందరూ ఖండించి బాధితులకు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment