వరంగల్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో ఒత్తిడి లేదు:కమిషనర్ సుధీర్‌బాబు

మురళి హత్య కేసులో ఒత్తిడి లేదు

వరంగల్ : కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో తమపై ఎటువంటి ఒత్తిడి లేదని వరంగల్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన ఈకేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మురళి హత్య కేసును పారదర్శకంగా విచారిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నట్టు వెల్లడించారు. మురళి హత్య కేసులో పక్కా ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు విక్రం చెప్పిన ఆధారాలతో రిమాండ్ రిపోర్టులో నాయిని రాజేందర్‌రెడ్డి, శేఖర్, శ్రీమాన్ పేర్లను నమోదు చేశామని సిపి వివరించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు