డ్రగ్స్ కేసు దర్యాప్తుకు..నా సెలవుకు సంబంధంలేదు : డిఐజి అకున్ సబర్వాల్
హైదరాబాద్ : డ్రగ్స్ కేసు దర్యాప్తుకు..నా సెలవుకు సంబంధంలేదు : డిఐజి అకున్ సబర్వాల్
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేసి, 12 మందికి నోటీసులు పంపామని డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. అలాగే ఈనెల 16 నుంచి తన సెలవుకు, కేసు దర్యాప్తుకు ఎటువంటి సంబం ధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్ట్ చేసి, 12 మందికి నోటీసులు పంపామని డిఐజి అకున్ సబర్వాల్ తెలిపారు. అలాగే ఈనెల 16 నుంచి తన సెలవుకు, కేసు దర్యాప్తుకు ఎటువంటి సంబం ధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే

Comments
Post a Comment