ఓటు వేసిన ప్ర‌ధాని మోడీ, అమిత్‌షా


ఓటు వేసిన ప్ర‌ధాని మోడీ, అమిత్‌షా

ఢిల్లీ : పార్ల‌మెంట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ , బిజేపి పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభం అయిన విషయం విధిత‌మే.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు