జర్నలిస్ట్ లకు ట్రిపుల్ బెడ్రూం ఇళ్ళు:చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ట్రిపుల్ బెడ్‌రూమ్(3BK) ఇళ్ళలను నిర్మించి ఇస్తామని శనివారం నాడు నంద్యాలలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు హామి ఇచ్చారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చర్యలు సత్వరం చేపట్టాలని కోరారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు