క్రికెటర్ మిథాలీరాజ్ కు భారీ నజరానా:కేసీఆర్
హైదరాబాద్: ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ కలిశారు. ఈ సందర్బంగా మిథాలీరాజ్కు రూ. కోటి బహుమానాన్ని కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్లో 600 గజాలకు తక్కువ కాకుండా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. మిథాలితో పాటుగా కోచ్ మూర్తికి రూ.25 లక్షల బహుమానం కేసీఆర్ ప్రకటించారు. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ను చూశానని, వరల్డ్కప్లో బాగా ఆడారంటూ మిథాలీరాజ్ను కేసీఆర్ అభినందించారు.

Comments
Post a Comment