అమర్నాథ్ దాడి నిందితుడు ఫోటో విడుదల చేసిన పోలీసులు





అనంతనాగ్‌: పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారైనఇస్మాయిల్‌ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. దాడిలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా మరో 11 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులని కశ్మీర్‌ ఐజీ మునీర్‌ ఖాన్‌ మంగవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఇస్మాయిల్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఐజీ పేర్కొన్నారు.




Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు