అమర్‌నాథ్ దాడిని ఖండించిన రాహుల్

అమర్‌నాథ్ దాడిని ఖండించిన రాహుల్

ఢిల్లీ : అమర్‌నాథ్ యాత్రికులపై సోమవారం జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖండించారు. భద్రతా లోపంతోనే ఉగ్రవాదులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ అమర్‌నాథ్ ఘటనకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రదాడులకు భారత్ భయపడదని, ఇటివంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు