మూడవ విడత హరితహారం

హైదరాబాద్: రాష్ట్రమంత్రి కేటీఆర్ హరితహారంలో పాల్గొన్నారు. నగరంలోని మాదాపూర్‌లో గల బర్డ్ పార్క్‌లో మంత్రి పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ విడత హరితహారం కార్యక్రమం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ వరకు కొనసాగనుంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు