కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య

బీహార్ క్యాడర్ కు చెందిన ఒక కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మృతదేహం పక్కన సూసైడ్ నోట్ లభించడంతో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేమిటి? సుసైడ్ నోట్ లో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉండగా, యూపీలోని ఘజియాబాద్ లో ఆయన మృతదేహం లభించడమేమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు